Wednesday, March 30, 2011


Mar 30, 2011

పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం




భారత్ పాకిస్తాన్ల  మధ్య  నేడు  మొహాలిలో  జరిగిన  సెమి  ఫైనల్  మ్యాచ్ లో భారత్  29 పరుగుల  తేడాతో  విజయం  సాధించింది . పాకిస్తాన్  49.5 ఓవర్లలో  231 పరుగులు  చేసి  ఆల్  అవుట్  అయింది . మ్యాచ్  చివరివరకు  కొంత  ఉత్కంటగా  కొనసాగినప్పటికి  భారత్ దే  పైచేయని  25 ఓవర్లకే  తెలిసిపోయింది. చివరికి  పాకిస్తాన్  పై  భారత్  పైచేయి  సాధించి  వరల్డ్  కప్  ఫైనల్కి కి మార్గం సుగమం చేసుకొంది .

ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ అత్యంత సంతోషం కలిగించే ఈ శుభవార్తని అందించిన మన భారత్ క్రికెట్ టీం కి మన అందరి అభినందనలు.

No comments:

Post a Comment