Mar 30, 2011
పాకిస్తాన్ పై భారత్ ఘనవిజయం
భారత్ పాకిస్తాన్ల మధ్య నేడు మొహాలిలో జరిగిన సెమి ఫైనల్ మ్యాచ్ లో భారత్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది . పాకిస్తాన్ 49.5 ఓవర్లలో 231 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది . మ్యాచ్ చివరివరకు కొంత ఉత్కంటగా కొనసాగినప్పటికి భారత్ దే పైచేయని 25 ఓవర్లకే తెలిసిపోయింది. చివరికి పాకిస్తాన్ పై భారత్ పైచేయి సాధించి వరల్డ్ కప్ ఫైనల్కి కి మార్గం సుగమం చేసుకొంది .
ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందరికీ అత్యంత సంతోషం కలిగించే ఈ శుభవార్తని అందించిన మన భారత్ క్రికెట్ టీం కి మన అందరి అభినందనలు.
No comments:
Post a Comment