Thursday, February 10, 2011

చిరు దెబ్బకు ఆంధ్రపాలిటిక్స్ లో సునామి. దెబ్బకు ఠా!దొంగల ముఠా!

చిరు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా అభినందించాల్సిందే,ఎందుకంటే,ఏదో సాధించాలని కొండాంత ఆశతో చిరు రాజకీయాలలోకి వస్తే,అనుచరులే,నమ్మించి మోసం చేసారు.రాజకీయాలంటే స్వార్థం అని తెలియజెప్పారు.ఒంటరి పోరు చెయాల్సిన అవసరం "చిరు పార్టి" కి లేదని అతనికి అర్థమైనది.ఏ దమ్మున్న మగాడు కూడా చిరును నైతికంగా ప్రశ్నించే అర్హత లేదని నా ఆభిప్రాయం.గంజాయివనం లో తులసి మొక్కగా మిగిలిపోవడం ఆయనకు.ఇష్టం లేదు."ఎప్పుడొచ్చాం అన్నది కాదు ,బుల్లెట్ దిగిందా లేదా" అన్నది ముఖ్యం.తాను సాధించాలనుకున్నది ఏరూపంలోనైనా సాధించే సత్తా ఉన్న మనిషి చిరంజీవి.కేవలం ప్రాంతీయ పార్టీ అనే కళాశాలలో కాకుండాఅ జాతీయ పార్టీ అనే విశ్వవిధ్యాలయంలో,రాజకీయ పట్టా పుచ్చుకుంటారని,అనుభవం గడిస్తారని.కుక్క కాటుకు చెప్పు దెబ్బలా.అనుకున్నది సాధిస్తారని అశిస్తాము.ఆల్ ది బెస్ట్ చిరు...

No comments:

Post a Comment